ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2021 అక్టోబరు 16: భువనేశ్వర్కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర శనివారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Source link
The post Rs.10 Lakh Donation TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం appeared first on Tirupati Darshan Details.