ఏపీలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి..ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా… టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు, చంద్రబాబు సన్నిహితులు బీజేపీలో చేరారు. టీడీపీకి గుడ్ బై చెప్పి కాషాయం కండువా కప్పుకున్నారు. చంద్రబాబుకి సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారు, పార్టీలో సీనియర్ నేతలు, చంద్రబాబు వెన్నంటి ఉన్నవారు.. […]
Related Articles
The post చంద్రబాబు మాస్టర్ ప్లాన్..? బీజేపీలోకి ఆ నలుగురు ఎంపీలు appeared first on korada.com.