ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంలో రెండోసారి పవర్ లోకి వచ్చిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలపడే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఏపీ, తెలంగాణలో బలమైన నేతలకు గాలం వేస్తోంది. ఏపీలో బీజేపీ మరీ జోరుమీదుంది. ఎన్నికల్లో ఫలితాల్లో ఘోర పరాజయంతో డీలా పడిపోయిన టీడీపీ నేతలకు బీజేపీ ఎర వేస్తోంది. ఏపీ టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి లాగేస్తోంది. టీడీపీ అధినేత […]
Related Articles
The post బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీలు : జగన్ కి ప్రమాద ఘంటికలు appeared first on korada.com.