తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 70కిపైగా పోలింగ్ శాతం నమోదైంది. అభ్యర్థులు భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ నెల 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది? అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రజలు మరోసారి మాకే పట్టం కడతారని టీఆర్ఎస్.. టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని ప్రజాకూటమి నాయకులు నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రజాకూటమి నాయకులు […]
Related Articles
The post ట్యాంపరింగ్ చేసి.. కేసీఆర్పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు appeared first on korada.com.