ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐఏఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది. ఐఏఎస్ లు టీడీపీ ఏజెంట్లలా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. మరోసారి ఐఏఎస్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా వారు అడ్డుకుంటున్నారని.. వారు తమ బాధ్యతలకు […]
Related Articles
The post ఐఏఎస్ లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ ఎంపీ..! appeared first on korada.com.