తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజకీయ అరంగ్రేటం చేశారు. తన కొత్త పార్టీ పేరును గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ పేరును కమల్ ప్రకటించారు. ‘మక్కల్ నీతి మయ్యమ్’ (పీపుల్స్ జస్టిస్ పార్టీ) అని పార్టీకి నామకరణం చేశారు. పార్టీ లోగోను కూడా కమల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, […]
Related Articles
The post ఊహాగానాలకు తెరదించిన విలక్షణ నటుడు..! appeared first on korada.com.