కేంద్ర బడ్జెట్ మిత్రపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అధికార తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏపీకి అన్యాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, టీడీపీ అబద్దాలు చెబుతోందని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, కమలనాథుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యంపోశాయి. అమరావతిలో టీడీపీ […]
Related Articles
The post అగ్నికి మరింత ఆజ్యం పోసేలా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..! appeared first on korada.com.