పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ.. షాక్ తగిలింది. మరో నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ మారడం లేదంటూనే.. చివరకు సైకిల్ ఎక్కారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరడానికి గల కారణాలను ఆమె వివరించారు. కర్నూలు అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసమే తాను టీడీపీలో చేరుతున్నానని ఎంపీ బుట్టా […]
Related Articles
The post టీడీపీలో చేరికపై బుట్టా స్పందన..! appeared first on korada.com.