సాక్షి.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ కి చెందిన ఈ పత్రిక రాయలసీమపై విషం చిమ్మే ప్రయత్నంచేసింది..రాయలసీమ రైతుల పొట్ట కొట్టేలా విషపు రాతలు రాసింది. పత్రికలు పాత్రికేయ విలువల్ని పాటించి వార్తలు రాస్తాయని పాఠకులు ఆశించడం మానేసి చాలా కాలం అయింది. పాత్రికేయ విలువలు పాటించకపోయినా, పత్రిక యాజమాన్యానికి, కనీసం తాము పుట్టిన ప్రాంతం మీద, తాము పరిపాలిద్దామనుకునే ప్రాంతం మీద అయినా ప్రేమ ఉండాలి కదా.. అక్కడి ప్రజలకి మంచి జరిగితే సంతోష పడాలి […]
Related Articles
The post రాయలసీమ పై ‘సాక్షి’ విషపు రాతలు appeared first on korada.com.