ఆర్యవైశ్యుల గురించి కంచ ఐలయ్య రాసిన పుస్తకం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఐలయ్యకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఐలయ్యకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద పుస్తకానికి సంబంధించి ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐలయ్య వ్యవహారశైలి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని సెక్షన్ 153A IPC […]
Related Articles
The post కేసు నమోదు చేసిన సీఐడీ..! appeared first on korada.com.