నిన్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం.. ఒకరు వార్నింగ్ ఇవ్వడంతో సరిపెడితే.. మరొకరు ఏకంగా కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. తన మాటలతో, రాతలతో మంటలు పుట్టిస్తున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఐలయ్యపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు సీఐడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని […]
Related Articles
The post మాటలతో, రాతలతో రెచ్చిపోతున్న కంచ ఐలయ్యకు షాక్..! appeared first on korada.com.