డ్రగ్స్ కేసులో తన గురించి మీడియాలో వస్తున్న కథనాలపై సిట్ విచారణ ఎదుర్కొన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా మా జీవితాలను నాశనం చేసిందని వాపోయారు. మీడియాలో వస్తున్న వార్తల కారణంగా తన కుటుంబసభ్యులు నాలుగు రోజులుగా ఏడుస్తున్నారని చెప్పుకుని బాధపడ్డారు. ఇదంతా చూస్తుంటే, తనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? తనను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? అనే సందేహాన్ని పూరీ వ్యక్తం చేశారు. డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నట్టు […]
Related Articles
The post మరీ ఇంత దారుణమా..? పూరీ ఆవేదన..! appeared first on korada.com.