త్వరలో మార్కెట్ లోకి తీసుకురానున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు జియో ఖాతాదారులై ఉండాలని, ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 24 నుంచి ఈ […]
Related Articles
The post ముకేష్ అంబానీ ఫ్రీ వెనుక పెద్ద ప్లానే ఉందా? appeared first on korada.com.