టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఈ కేసులో పూరీ మరింత ఇరుక్కుపోయాడా? కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు అసలు సంగతి చెప్పేశాడా? అంటే అవుననే వార్తలొస్తున్నాయి. నిన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. రెండో రోజు కెమెరామెన్ శ్యాం.కె.నాయుడిని విచారించారు. సుమారు ఐదున్నర గంటలపాటు శ్యామ్ ని ఎంక్వైరీ చేశారు. విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో డ్రగ్స్ మాఫియా […]
Related Articles
The post డ్రగ్స్ కేసులో పూరీ మరింత ఇరుక్కుపోయాడా? appeared first on korada.com.