తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు ఎక్కువైతే దురలవాట్లే వస్తాయని ఆయన అన్నారు. అందుకు నిదర్శనం హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారమే అని చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో అలాంటి పరిస్థితి రానివ్వమని చంద్రబాబు హామీ ఇచ్చారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదన్న సీఎం… వారికి ఎంత చదువు చెప్పించామన్నదే ప్రధానమన్నారు. ఇక బెల్టు షాపులు ఎక్కడున్నా ఉపేక్షించబోమని, త్వరలోనే బెల్టు షాపులను […]
Related Articles
The post డ్రగ్స్ అలవాటు కావడానికి కారణం అదే అంటున్న సీఎం చంద్రబాబు..! appeared first on korada.com.