తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో.. నిందితులు రాజీవ్, శ్రవణ్ పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీలో పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి శిరీష, తేజస్విని ఒకేసారి వదిలించుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాజీవ్ ఎత్తుగడ వేసినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. శిరీషను ఎలాగైనా వదిలించుకోవాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు రాజీవ్ వెల్లడించాడు. ముందు తేజస్వినిని వదిలించుకుని, తర్వాత […]
Related Articles
The post బ్యూటీషియన్ శిరీషను ఎస్ఐ వద్దకు ఎందుకు తీసుకెళ్లామంటే? appeared first on korada.com.