ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుకి సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో పోటీకి జగన్ సై అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డిని తమ అభ్యర్థిగా దింపుతున్నట్లు వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జరిపిన […]
Related Articles
The post చంద్రబాబుకి సవాల్ విసిరిన జగన్..! appeared first on korada.com.