ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై టీడీపీ ఎంపీ రాయపాటి తీవ్ర విమర్శలు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ తొలగింపు నిర్ణయం సరైనదేనని ఆయన అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు వేరే పార్టీల అడుగుజాడల్లో నడుస్తున్నారని రాయపాటి ఆరోపించారు. ఐవైఆర్ ఏదో పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారని రాయపాటి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐవైఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని ఏర్పాటును కూడా ఐవైఆర్ అడ్డుకోబోయారని రాయపాటి తెలిపారు. […]
Related Articles
The post ఐవైఆర్ అక్కడ వేల కోట్ల భూములు కొన్నారు..! ఎంపీ సంచలన ఆరోపణలు appeared first on korada.com.