Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! గోవధపై కీలక ఆంక్షలు ..!

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గోవధ విషయంలో కీలక ఆంక్షలు విధించింది. ఒక గోవులే కాదు ఎద్దులు, గేదెలు, ఒంటెలు, దూడ‌లు వంటి పశువుల‌ వధపైనా ఆంక్షలు విధించింది. వధశాలలకు పశువుల విక్రయంపైనా కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇందులో గో రక్షణకు సంబంధించి అనేక విషయాలపై స్పష్టనిచ్చారు. గోవులకు హాని కలిగించే చర్యల విషయంలో అనేక ఆంక్షలు విధించారు. సంతల్లో పశువుల విక్రయాలపైనా […]

The post మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! గోవధపై కీలక ఆంక్షలు ..! appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! గోవధపై కీలక ఆంక్షలు ..!

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×