కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గోవధ విషయంలో కీలక ఆంక్షలు విధించింది. ఒక గోవులే కాదు ఎద్దులు, గేదెలు, ఒంటెలు, దూడలు వంటి పశువుల వధపైనా ఆంక్షలు విధించింది. వధశాలలకు పశువుల విక్రయంపైనా కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇందులో గో రక్షణకు సంబంధించి అనేక విషయాలపై స్పష్టనిచ్చారు. గోవులకు హాని కలిగించే చర్యల విషయంలో అనేక ఆంక్షలు విధించారు. సంతల్లో పశువుల విక్రయాలపైనా […]
Related Articles
The post మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! గోవధపై కీలక ఆంక్షలు ..! appeared first on korada.com.