కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి దారుణ హత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ హత్య చేయించింది అధికార టీడీపీ నాయకులే అని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపిచారు. […]
Related Articles
The post చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం..! appeared first on korada.com.