మొన్న అగ్రిగోల్డ్, నిన్న రవాణశాఖ అధికారులతో టీడీపీ నాయకుల దురుసు ప్రవర్తన.. ఇవి మరువకముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరో కలకలం చెలరేగింది. అదే పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం. అధికారపక్షాన్ని ప్రతిపక్షం మరోసారి టార్గెట్ చేసింది. పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ అంశంలో సీబీఐతో విచారణ జరిపించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. […]
Related Articles
The post నారాయణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకులు వచ్చాక స్పందిస్తారేమో? జగన్ appeared first on korada.com.