ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడెమీ వారి ఆధ్వర్యంలో 24 సెప్టెంబర్ 2018 న శ్రీకాకుళం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
వివరాలు : జాబ్ మేళా
జాబ్ మేళా జరిగే ప్రదేశము : ఆదిత్య డిగ్రీ కాలేజ్, డే అండ్ నైట్ కూడలి, కాకినాడ
జాబ్ మేళా జరిగే తేదీ : 24 సెప్టెంబర్ 2018
కంపెనీల వివరాలు : ఈ జాబ్మేళాలో 20కి పైగా బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయి
అర్హతలు : ఈ జాబ్మేళాలో ఎంటెక్, బీటెక్, ఎంబీఎ, ఎంసీఏ, బీఎస్సీ, బీఎ, డిప్లొమా, ఐటీఐ, ఎస్ఎస్సీ చదివిన వారు పాల్గొనవచ్చు.