Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Rs. ONE CRORE DONATED TO ANNAPRASADAM TRUST _ అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత


అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం

డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత

తిరుపతి 12 నవంబరు 2021: నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపిచైర్మన్, భవాని కన్ స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్ట్ కు రూ 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.

తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య తో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది



Source link

The post Rs. ONE Crore Donated TO ANNAPRASADAM TRUST _ అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత appeared first on Tirupati Darshan Details.



This post first appeared on Tirupati Darshan Booking, please read the originial post: here

Share the post

Rs. ONE CRORE DONATED TO ANNAPRASADAM TRUST _ అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత

×

Subscribe to Tirupati Darshan Booking

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×