కుశ యక్షిణి సాధన (దత్తాత్రేయ తంత్రం)
ఫలితం : సర్వకార్య సిద్దికి ఈ కుశయక్షిణి సాధన ఉపయోగించవచ్చు.
సాధన విధానం : సాధకుడు దర్భ మొదటిన కూర్చుని ఏకాగ్ర చిత్తముతో అర్దరాత్రి సమయంలో మంత్రమును వరుసగా 5 వేలసార్లు జపం చేయవలెను. జపం ఆచరించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా ముందుగానే సరిచూసుకుని సాధన చేయాలి. ఇలా వరుసగా మండలం రోజులు (40 రోజులు) సాధన చేయాలి. ఈవిధంగా చేస్తే కుశయక్షిణి ప్రత్యక్షమై సాధకుని సర్వకార్య సిద్ది చేకూరేలా అనుగ్రహిస్తుంది.
Related Articles
మంత్రం: (0000000000000000)