తెలంగాణ మెడికల్ ఎంసెట్ పరీక్ష మళ్లీ నిర్వహించనున్నారు. గతంలో కోర్టు తీర్పులు, న్యాయ సమస్యలు రాకుండా మళ్లీ పరీక్ష పెట్టడమే కరెక్టని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య వ్యవహరిస్తారు. మళ్లీ పరీక్ష పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అన్న కేసీఆర్, తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. […]
Related Articles
The post సెప్టెంబరు 11న తెలంగాణ మెడికల్ ఎంసెట్ appeared first on korada.com.