ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ లో సాగునీటిరంగం పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ని ఢిల్లీ మీడియా పట్టించుకోకపోవడం పై మంత్రి కేటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇదే పని ఢిల్లీ సిఎం చేసి ఉంటె ఎన్నో ప్రశంసలు వచ్చి ఉండేవని కేటిఆర్ ట్వీట్ చేసారు. కెసిఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రజలకి బాగా నచ్చింది. సాగునీరు లాంటి బోరింగ్ అంశాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు, అందరికీ అర్థం అయ్యేలా ఆయన […]
Related Articles
The post ఢిల్లీ మీడియా పై కేటిఆర్ ఫైర్! appeared first on korada.com.