కృష్ణా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. విగ్రహ ధ్వంసంపై కాపు సంఘాల నేతలు సీరియస్ అయ్యారు. విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రహదారులను దిగ్బంధించారు. కాపు సంఘాల నేతల ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసులను భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు […]
Related Articles
The post వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. కృష్ణా జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. appeared first on korada.com.