బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దగా ఊరట కలిగించలేదు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు. అయితే రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి మాత్రం ఆదాయపు పన్ను రాయితీ 2 వేలనుంచి 5 వేలకు పెంచారు. దీని వల్ల సుమారు 2 కోట్ల మంది వేతన జీవులకు ప్రయోజనం కలగనుంది. కోటి ఆదాయం దాటిన వారికి సర్ చార్జి […]
Related Articles
The post పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట! appeared first on korada.com.