కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభ లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ద్వారా చాలా వస్తువులు ప్రియంకానున్నాయి. అయితేకొన్ని వస్తువుల ధరలు మాత్రం తగ్గనున్నాయి. బ్రాండెడ్ దుస్తులు, లగ్జరీ కార్లధరలు ఖరీదు కానున్నాయి. సిగరేట్, గుట్కా, ఖైనీ వంటి పొగాగు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బంగారు ఆభరణాల పైన అదనంగా 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. హోటల్స్ , రెస్టారెంట్లు ఒకింత ఖరీదు కానున్నాయి. కెమెరా, కంప్యూటర్లు. ఏసీలు, టీవీలు, ప్లాస్మా టీవీలు ప్రియం […]
The post 2016 బడ్జెట్- పలు వస్తువులు ప్రియం- కొన్ని తగ్గింపు! appeared first on korada.com.