వరుసగా మూడో బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం మొండిచెయ్యి చూపింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మూడు P లు కీలకం. ఒకటి ప్రత్యేక హోదా, రెండు పన్ను రాయితీలు, మూడు పోలవరం. ఈ మూడు P లను మోది ప్రభుత్వం పక్కనబడేసింది. కనీసం సిగ్గు అన్నా లేకుండా పోలవరం ప్రాజెక్ట్ కి ముష్టి 100 కోట్లు కేటాయించడం చూస్తుంటే, మోది కి ఎపి అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. ఎపి ప్రజల మీద మోది కి […]
Related Articles
The post తెదేపా ఎంపి లకి ఇంకా సిగ్గురాదా? appeared first on korada.com.