కేంద్ర బడ్జెట్ చూసిన ఎవ్వరికైనా ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకి ద్రోహం చేస్తే, నరెంద్రమోది నమ్మకద్రోహం చేస్తున్నారు అని. మూడో బడ్జెట్ లో కూడా ఎపి కి మొండిచెయ్యి చూపి, నరెంద్రమోది తన దుర్భుద్దిని బయటపెట్టుకున్నాడు. నవ్యాంధ్ర ను ఇలా నట్టేట ముంచడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. 1. ఎపి కి సహాయం చేస్తే అది ఎదుగుతుంది, గుజరాత్ కి పోటీ వస్తుంది. తన […]
Related Articles
The post బడ్జెట్ లో ఎపి కి మొండిచెయ్యి చూపడానికి 3 కారణాలు appeared first on korada.com.