ఎస్.బాబ్జీ దర్శకత్వంలో బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్.కె.రెహమాన్ నిర్మించిన చిత్రం `ఎవరో తానెవరో`. నవీన్ గౌతమ్, ప్రియాంక, చలపతిరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ను పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయగా, చలపతి రావు సినిమా లోగోను విడుదల చేశారు. “టీజర్ బావుంది. చక్కని క్రైమ్ థ్రిల్లర్ అన్న భావన కలిగింది. దర్శకుడు బాబ్జీ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారన్న సంగతి ట్రైలర్లో అర్థమైంది.’ అని అన్నారు `పెళ్లిచూపులు` నిర్మాత […]
Related Articles
The post క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘ఎవరో తానెవరో’ appeared first on korada.com.