దిశ ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, హైదరాబాద్ లో ఇటీవల జరిగిన మరో దారుణ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికి వనస్థలిపురం కు చెందిన ఓ మహిళ.. ప్రియుడి మోజులో పడి తన భర్తను సజీవ దహనం చేసింది. గత నెల నవంబర్ 26న ఎస్కేడీ నగర్ లో గుడిసెకు నిప్పంటుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో అత్యంత షాకింగ్ విషయాలు […]
Related Articles
The post హైదరాబాద్లో మరో ఘోరం.. ప్రియుడితో కుమ్మక్కై భర్తను సజీవ దహనం చేసిన భార్య! appeared first on korada.com.