పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాలపై రాయితీలను రద్దు చేశారు. రాయితీల రద్దు ప్రతిపాదనకు పార్లమెంట్లో ఎంపిల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీనితో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీలను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా 17 కోట్ల రూపాయిలు మిగులుతాయి. ఈ రద్దు నేపథ్యంలో, ఇకపై తయరీధరలకే ఆహారపదార్థాలను పార్లమెంట్ క్యాంటీన్లలలో అమ్మనున్నారు. ఇన్నాళ్లుగా.. శతకోటీశ్వరులు(మెజార్టీ శాతం) అయిన మన ఎంపీలు పార్లమెంటులో కొలువుతీరిన క్యాంటీన్ లలో కారుచౌకగా భోజనాలు కానిచ్చేస్తున్నారు. పార్లమెంట్ […]
Related Articles
The post మంచి నిర్ణయం: పార్లమెంట్ లో ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ రద్దు.. appeared first on korada.com.