106 రోజుల జైలు జీవితం గడిపిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం నిన్న బయటకు వచ్చారు. బయటకు వస్తూనే ఆయన కనీసం తన ఇంటికి కూడా వెళ్లకుండా డైరక్ట్గా తన పార్టీ అధినేత సోనియాగాంధీని కలిశారు. తీహార్ జైలు నుంచి నిన్న రాత్రి 8 గంటల సమయంలో విడుదలైన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకగా, వాహనంలో ఆయన సోనియా ఇంటికి చేరుకున్నారు. ఈడీ కేసులో నిన్న సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరు […]
Related Articles
The post తీహార్ నుంచి బయటకు వచ్చిన చిదరంబరం.. నేరుగా ‘మేడమ్’ దగ్గరకు వెళ్లిన చిదంబరం! appeared first on korada.com.