అత్యంత చాకచక్యంగా దేశం నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఓ ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అనే పేరు ఆయన పెట్టుకున్నారు. ఈ దీవి పేరు మీద ఓ వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. ఈ దీవిని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేస్తోన్న ఆయన, తాజాగా తాను ఏర్పాటు చేసిన దేశానికి ఓ పాస్ […]
Related Articles
The post నిత్యానంద ఏర్పాటు చేసిన ‘కైలాస’ దేశ విశేషాలు! appeared first on korada.com.