6 నెలల్లోనే సీన్ మారిపోయింది. ఓట్ల శాతం తగ్గింది. సీట్ల సంఖ్య కూడా డౌన్ అయ్యింది. దిగ్గజాలు ఓడిపోయారు. అత్యధికమంది మంత్రులు ఓటమి చవిచూశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పార్టీలకు కొత్త పాఠం నేర్పాయి. మరీ ముఖ్యంగా బీజేపీకి షాక్ ఇచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ కి బూస్టింగ్ ఇచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కలవరం, ఆందోళన నింపాయి. బీ అలర్ట్ అంటూ కమలనాథులకు […]
Related Articles
The post అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : బీజేపీ జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందా appeared first on korada.com.