తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీ కార్మికులు వర్సెస్ ప్రభుత్వంగా మారింది. ఆర్టీసీ కార్మికులు సై అంటే.. సీఎం కేసీఆర్ సై సై అన్నారు. వారి పట్టుదలకు పోతే.. ఈయన మరింత పట్టుదలకు వెళ్లారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు కూడా జరపలేదు. దాదాపు మూడు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. తెలంగాణవ్యాప్తంగా బస్సులు తిరగడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]
Related Articles
The post కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ : కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం appeared first on korada.com.