పాకిస్తాన్.. భారత దేశానికి పట్టిన ఓ పీడ. పక్కనే ఉంటూ గోతులు తవ్వుతోంది. భారత్ ఎదుగుదలను ఓర్వలేక రగిలిపోతోంది. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తూనే ఉంది పాపిస్తాన్. ఉగ్రవాదులను తయారు చేయడం వారిని మనపైకి ఉసిగొల్పడం.. ఇదే పాక్ పని. ఎన్నో ఏళ్లుగా సరిహద్దుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు పాక్ ఉగ్రవాదులు. మన జవాన్లను, పౌరులను పొట్టనపెట్టుకుంటున్నారు. అయితే ఇక ముందు అలా జరగదు. పాకిస్తాన్ పని పట్టేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. ఇప్పటికే సర్జికల్ […]
Related Articles
The post పాకిస్తాన్ కాసుకో.. భారత్ నెక్ట్స్ టార్గెట్ పీఓకే appeared first on korada.com.