ఏపీలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమ్ముళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే.. మరికొందరు ఏపీలో అధికార పార్టీ వైసీపీలోకి జంప్ అవుతున్నారు. నేతలు టీడీపీని వీడటం ఆ పార్టీ వర్గాలను షాక్ కు గురి చేసింది. నేతలు ఒక్కొక్కరు చంద్రబాబుకి షాక్ లు ఇస్తున్నారు. చంద్రబాబుకి సన్నిహితులుగా పేరొందిన వారు పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. […]
Related Articles
The post చంద్రబాబు ఆదేశాలతోనే బీజేపీ, వైసీపీలోకి వెళ్తున్నారా..? appeared first on korada.com.