కేంద్రంలో రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఏ భారత ప్రభుత్వం తీసుకోని డెసిషన్స్ తీసుకుంటోంది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలతో ప్రధాని మోడీ ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింత దూకుడుగా వెళ్తున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత దశాబ్దాలుగా రావణకాష్టంలా రగులుతూ, దేశానికి సమస్యగా మారిన జమ్మూకాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేసి సాహోసపేతమైన నిర్ణయం తీసుకున్నారు. […]
Related Articles
The post వన్ నేషన్ వన్ కార్డు: అసలు బీజేపీ టార్గెట్ ఏంటి..? appeared first on korada.com.