టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. హాస్య నటుడిని కోల్పోయింది. ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మధ్యాహ్నం 12.20కి కన్నుమూశారు. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా వేణు బాధపడ్డారు. వేణుమాధవ్ ఇక లేరు అన్న వార్త సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇండస్ట్రీకి చెందిన వారు వేణుమాధవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ […]
Related Articles
The post టాలీవుడ్ లో తీవ్ర విషాదం : ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత appeared first on korada.com.