ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇప్పటివరకు రాజకీయ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు రాజకీయాలకు చెందని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారం సైతం రాజకీయ రంగు పులుముకుంది. జగన్ సీఎం అయ్యాక ఏపీలో సచివాలయాల వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో ఉద్యోగాలు భర్తీ కోసం పరీక్షలు పెట్టారు. ఇప్పుడీ పరీక్షలు వివాదానికి కేరాఫ్ […]
Related Articles
The post సచివాలయ పరీక్షలు: ఏది నిజం..? ఏది అబద్దం..? appeared first on korada.com.