ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు రాజకీయ మలుపు తిరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదంగా మారింది. కోడెలా మృతికి కారణం మీరే అంటే కాదు మీరే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పల్నాడు పులిలా పేరొందిన కోడెలను ఆత్మహత్య చేసుకునేలా జగన్ ప్రభుత్వం చేసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్షసాధింపు రాజకీయాలు చేశారని, కేసులు పెట్టి మానసికంగా వేధించారని, అవమానించారని చంద్రబాబు అన్నారు. ఈ అవమానాలు భరించలేక కోడెల […]
Related Articles
The post రాజకీయ మలుపు తిరిగిన కోడెల మృతి appeared first on korada.com.