అసలే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక మూక దాడులు పెరిగాయని.. మైనార్టీలు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అసహనం పెరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ కీలక నేత మరో వివాదం రాజేశారు. మాటలతో మంటలు పుట్టించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపే మాటలు చెప్పారు. ఒకే దేశం.. ఒకే భాష.. అది కూడా హిందీ.. అనే నినాదంతో […]
Related Articles
The post ఒకే దేశం.. ఒకే భాష(హిందీ మాత్రమే).. దేనికి సంకేతం..? appeared first on korada.com.