సురక్షిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతతో కూడిన జర్నీ లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసింది. ట్రాఫిక్ రూల్స్ ని మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచేసేంది. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం.. ట్రిపుల్ రైడింగ్ చేసినా..హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపినా.. మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ, సీటుబెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసినా..లైసెన్సు లేకున్నా.. చివరికి చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినా.. భారీగా […]
Related Articles
The post కొత్త మోటారు వాహన చట్టం : జనాలు మారిపోతారా? యాక్సిడెంట్లు ఆగిపోతాయా? appeared first on korada.com.