తెలంగాణ ప్రాంతంలో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం పునర్ నిర్మిస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. దేశంలోనే ప్రత్యేకంగా ఉండాలనే ఆలయాన్ని పునర్ నిర్మించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దగ్గరుండి మరీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే కేసీఆర్ సంకల్పాన్ని ప్రశంసించాల్సిందే. ఇకపోతే.. యాదాద్రి ఆలయం వివాదంలో చిక్కుకుంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. యాదాద్రి రాతి స్తంభాలు, శిలలపై […]
Related Articles
The post యాదాద్రి శిలలపై కేసీఆర్, కారు బొమ్మలు : వెల్లువెత్తిన విమర్శలు appeared first on korada.com.