రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేకసార్లు నిరూపితమైంది. రానున్న కాలంలో ఇది మరోసారి నిజమయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు, పవన్, మోడీ మళ్లీ చేతులు కలపొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ ను ఢీకొట్టాలంటే.. మళ్లీ ముగ్గురు జత కట్టాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన […]
Related Articles
The post మళ్లీ పొత్తు ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ…? appeared first on korada.com.