ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాజధాని మార్పు చుట్టూ తిరుగుతున్న వ్యహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ హయాంలో రాజధానిలో జరిగిన భూఅక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమే అని తేలింది. అమరావతి ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడికి ఎన్నెన్ని ఎకరాల భూములు ఉన్నాయో బట్టబయలైంది. ఏపీలో ల్యాండ్ మైన్ పేలింది. భూఅక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదట్నుంచి ఆరోపిస్తున్న […]
Related Articles
The post అమరావతిలో భూఅక్రమాలు : ఆధారాలతో సహా బట్టబయలు appeared first on korada.com.