టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావుకి కోపం వచ్చింది. ప్రముఖ తెలుగు న్యూస్ చానెళ్ల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. సభ్య సమాజానికి మీరు ఏం మేసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అని కడిగిపారేశారు. సమాజానికి మంచి చేస్తున్నాము అని చెప్పుకుంటే సరిపోదన్నారు. ఇంతకీ కేఎస్ రామారావు మండిపడిన ఆ న్యూస్ చానెళ్లు ఏవి అంటే.. TV9, Ntv. ఈ రెండు ఛానెల్స్ పై కేఎస్ రామారావుకి కోపం రావడానికి కారణం లేకపోలేదు. ఆ వివరాల్లోకి వెళితే.. […]
Related Articles
The post సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని? టీవీ9, ఎన్టీవీలపై ప్రముఖ నిర్మాత ఫైర్ appeared first on korada.com.